తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్య రథం యూనిట్
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్య రథం యూనిట్, టీడీపీ యూనిట్, జీఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్స్, మరియు జీఎస్ఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. […]
Read more